మహీంద్రా అండ్మహీంద్రా ఒకేసారి ఏడు ట్రాక్టర్లను విడుదల చేసింది. ఓజా ప్లాట్ఫాంలో విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లోనే తయారు చేయడం విశేషం. 20 హెచ్పీ సామర్థ్యం నుంచి 40 హెచ్పీ లోప
Mahindra Thar | 5-డోర్ థార్ వచ్చే ఏడాది (2024)లో మార్కెట్లోకి తెస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పష్టం చేశారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ. 2,637 కోట్ల లాభాన్ని గడించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త పికప్ వాహనాలను విడుదల చేసింది. హెచ్డీ సిరీస్, సిటీ సిరీస్లలో వచ్చిన ఈ వాహనాల ధర రూ.7.85 లక్షల నుంచి రూ.13.13 లక్షల శ్రేణిలో ఉన్నది. ఇందులో 50 నూతన ఫీచర్స్ను తెచ్�
Scorpio-N costly | బీఎస్-6 2.0 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేయడంతో స్కార్పియో-ఎన్ ధర కొత్తగా రూ. 51,299 పెరిగింది. పది నెలల్లో రూ.లక్ష పెంచేసింది మహీంద్రా.
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్కు మరో నూతన బ్రాండ్ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�
ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమోబిలి పినిన్ఫారినా’.. హైదరాబాద్లో జరుగుతున్న ఈ-మోటర్ షోలో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ‘బటిస్టా’ కారును ఆవిష్కరించింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అ�
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను తయారు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఇక్కడున్న తమ వాహన తయారీ పరిశ్రమను విస్తరించనున్నది.
Ola Electric | టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతో ఓలా ఎలక్ట్రిక్ సై అంటే సై అంటున్నది. కమర్షయల్ వెహికల్స్ సెక్టార్లోకి ఎంటర్ కానున్నది.