Mahindra Thar Roxx |దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తాజా ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx)ను ఆవిష్కరించింది.
Mahindra BSA Bike | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, క్లాసిక్ లెజెండ్స్, బీఎస్ఏ మద్దతుతో ఈ నెల 15న దేశీయ మార్కెట్లో సరికొత్త మోటారు సైకిల్ ఆవిష్కరించనున్నది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నయా ఎస్యూవీ మాడల్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్యూవీ700 పేరుతో విడుదల చేసిన ఏఎక్స్5 మాడల్ ప్రారంభ ధరను రూ.16.89 లక్షలుగా నిర్ణయించింద�
SUV Cars | గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఏడాది (2023-24)లో 42 లక్షలకు పైగా కార్లు అమ్ముడు కావడం ఇదే తొలిసారి. వాటిల్లో ఎస్యూవీల వాటా 50.4 శాతంగా నిలిచింది.
Mahindra XUV.e9 | ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్ ను ఢీ కొట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్యూవీ.ఈ9 అనే పేరుతో వచ్చే ఏడాది ఈవీ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నది.
Mahindra EV Cars | కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలో మూడు ఎలక్ట్రిక్ యుటిలిటీ వెహికల్స్ ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా నేషనల్ సేల్స్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ చెప్పారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. దేశీయంగా యూవీ, ఎస్యూవీ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సంస్థ ఈ �
భారత్ మొబిలిటీ ఎక్స్పో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ మాడళ్లను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..2014 కంటే ముందు పదేండ్లల�
మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాక్టరు ప్లాంట్లో ఈ నెల 16న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయగా, గుర్�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్థిక ఫలితాల్లో రాణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.2,348 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా తెలంగాణ, కర్ణాటక పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని, సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్ తెలిపారు.
Mahindra | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్యూవీ 700, ఎక్స్యూవీ 400 కార్లు 1.10 లక్షలపైగా రీకాల్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.