Mahesh Bigala | ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Policy) పేరుతో తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) ఈడీ అక్రమంగా కేసు బనాయించి 165 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆవేదన వ్యక్తం �
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నదని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు.
BRS Party | ఐదు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రె�
NRI | తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల అన్నారు.
NRI | పీవీ నరసింహారావు(PV Narsimharao)కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న( Bharat Ratna) ఇవ్వడంపట్ల పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు.
Mahesh Bigala | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ఆర్ఐలపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల (Mahesh Bigala) తీవ్రంగా ఖండించారు.
Deeksha Divas | తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్(KCR) చేపట్టిన దీక్షను గుర్తు చేసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా దీక్షా దివాస్(Deeksha Divas) ను ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినే
NRI | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్(CM KCR) అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది. తెలంగాణ సమాజం యావత్తు క
Mahesh Bigala | బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో వివిధ నియోజక వర్గాలలో ఎన్నారైలు సీఎం కేసీఆర్ సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ ఎమ�
NRI | బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా(,Gulf Bhima) సదుపాయం వర్తింపజేస్తామని సీఎం(CM KCR) కేసీఆర్ హామీ ఇవ్వడంపై బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల హర్షం వ్య
కేసీఆర్ మరోమారు సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్ ఆధ్వర్యంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్నారై ప్రతినిధులతో శుక్రవారం తెలంగాణ భవన్ల�
NRI | తెలంగాణాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్తో జరిగిన ఎన్నారైల(NRI) సమావేశంలో క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిస్తే ఎన్నారైలు వెల్లువలా వివిధ జిల్లాలలో పాల్గొంటున