Krishnam raju | దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. తీవ్రఅనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతదేహాన్ని
Krishnam raju | మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మృతి తీవ్రంగా కలిచివేసిందని సీనియర్ బాలకృష్ణ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) రెగ్యులర్ షూటింగ్ ఇప్పటివరకు షురూ కాలేదు. చిత్రీకరణపై ఇప్పటివరకు కొత్త అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా అభిమానుల కోసం ఆస
పాన్ ఇండియా ట్రెండ్ విషయంలో మహేష్ అభిప్రాయం వేరు. మన సినిమా జాతీయంగా పేరు తెచ్చుకోవడం ఆయనకూ సంతోషమే. అయితే ‘ప్రత్యేకంగా పాన్ ఇండియా మూవీస్ చేయాల్సిన పనిలేదు. తెలుగులో చేసిన సినిమానే పాన్ ఇండియాగా �
రీసెంట్గా రిలీజైన కార్తికేయ 2 హిందీలో మంచి వసూళ్లు రాబడుతోంది. నిఖిల్ ముఖం నార్తిండియా ప్రేక్షకులకు కొత్త అయినా సినిమాకు వస్తున్న స్పందన ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తు�
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అలాంటి వాటిలో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించా�
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మ
ఇప్పటికే మహేశ్ బాబు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మోనోక్రోమ్ డాపర్ లుక్ (Mahesh monocrome look)లో కెమెరాకు ఫోజులిచ్చిన స్టిల్ను నెట్టింట షేర్ చేయగా..ట్రెండింగ్లో నిలిచింది. ఇదిలా ఉంటే లేటెస్ట్గా మరో లుక్తో అదరగొ
సుమారు 200కుపైగా లొకేషన్లలో పోకిరి రీరిలీజ్ చేశారని ఇప్పటివరకున్న టాక్. విడుదల చేసిన చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్ అయ్యాయి. కాగా ఇపుడు పోకిరి స్పెషల్ షోలు ప్రభావం అక్కినేని నాగార్జున అభిమానుల (Nagar