భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా మహేంద్రసింగ్ ధోనీ అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో టీమ్ఇండియా మిశ్రమ ఫలితాలు సాధిస్తుందని, ధ�
‘కెప్టెన్ కూల్' అంటే వెంటనే గుర్తుకు వచ్చేది భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు. అవును నరాలు తెగే ఉత్కంఠభరిత సమయాల్లోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట. తన సమయ�
MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో కింగ్ అన్న విషయం తెలిసిందే. క్రికెట్తో ధోని బాగానే సంపాదించారు. అయితే ఆయన క్రికెట్తో పాటు ఎక్కువ బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా
అంతర్జాతీయ స్థాయిలో గానీ ఐపీఎల్లో గానీ ఆయా జట్లు ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు సొంత వేదికలను తమకు అనుకూలంగా రూపొందించుకోవడం సర్వ సాధారణం. పిచ్లపై చర్చ (రచ్చ) ఈనాటిది కాదు. కానీ హోంగ్రౌండ్లో సొంత అభిమా
ఐపీఎల్లో ఐదు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఈ సీజన్లో సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. చెపాక్
ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగే మ్యాచ్కు దిగ్గజ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ ర
శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్లో ఇది 18వ సీజన్. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్ ఆడిన జట్టు ఏదైనా ఉ�
లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయి చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన ఆతిథ్య పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల దాడిని పెంచారు.
ఐదేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అతడికి సంబంధించిన అంశమేదీ వచ్చినా నెట్టింట అతడి అభిమానులు ‘తలా ఫ
Jasprit Bumrah | మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు జట్టును ఎలా ప్రభావితం చేశారు ? ఆటగాళ్�
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్కు గుడ్ బై చెబుతాడని, ఇదే అతడి ఆఖరి సీజన్ అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ఇప్పటిదాకా ఆ విషయమ్మీద అటు మహేంద్రుడు గానీ ఇటు చెన్నై యాజమాన్య�
LGM Movie OTT | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) సతీమణి సాక్షి సింగ్ (Sakshi Singh)తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)ను షురూ చేసిన విషయం తెలిసిందే.