Naga Sadhus: శైవ సంప్రదాయానికి చెందిన ఏడు అకాడాలు.. ఇవాళ గంగా నది ఘాట్ల నుంచి విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపు తీశాయి. ఆ సమయంలో నాగ సాధువులు భారీ ప్రదర్శ ఇచ్చారు. శరీరానికి విభూతి రాసుకుని, మెడలో పూలమాలల
ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో (Maha Kumbh Mela) ఆరోది, చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివస్తున్నారు. దీంతో గంగానదీ తీరం భ
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇదే రోజు మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూపీ సర్కారు మళ్లీ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతా�
Indus Foundation | ఇండస్ ఫౌండేషన్(Indus Foundation) ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
Kuravi Veerabhadra Swamy | మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుండి గిరిజనుల ఆరాధ్య దైవం కురవి వీరభద్ర స్వామి (Kuravi Veerabhadra Swamy) కళ్యాణ బ్రహ్మోత్సవాలు 16 రోజులపాటు నిర్విరామంగా అంగరంగ వైభవంగా క�
Peddapalli | శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామ పెద్దలు ఆవిష్కరించారు.
వారం రోజులుగా ని ర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం అవభృత స్నానం(తీర్థావళి)తో ముగిశాయి. శివాలయంలో నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా ఆల య సిబ్బంది వసంతోత్సవం �
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. కల్యాణవేదికపై ఉత్సవమూర్తులను అర్చకులు ప్ర�
తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేవాలయానికి భక్తులు పోటెత్తారు