మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వీ గంగాధర్ తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎస్ఈ వీ గంగాధర్ తెలిపారు. జిల్లాలోని పలు శివాలయాలకు అందుతున్న వి
Mahashivaratri | జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ప్రసిద్ధ స్వయంభూ క్షేత్రమైన శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామిని ఆదిలాబాద్ జిల్లా జడ్జి కాళ్లూరు ప్రభాకర్ రావు దర్శించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి శ్రీ సాంబమూర్తి ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్�
శివపూజకు వేళయింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచీ పూజల్లో తరించి ఆలయంలో మహాదేవున్ని దర్శించి, రాత్రంతా జాగారం చేసేందుకు భక్తజనం సిద్ధమైంది. కాగా, ఎములాడలో శివరాత్రి జాతర ప్రారంభమైంది.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గామాత జాతర ఆదివారం (నేటి) నుంచి ప్రారంభం కానున్నది. మహాశివరాత్రి సందర్భంగా ఏటా ఏడుపాయల్లో పెద్దఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ జాత�
Fruits | ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పండ్ల వ్యాపారస్తులు పండ్ల ధరలను అమాంతం పెంచి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. పండ్ల ధరలను వింటున్న ప్రజలు బిక్కమొఖం వేస్తున్నారు.
Rayapole Mandal | రాయపోల్ మండల కేంద్రంలోని శ్రీ ఉమా పార్టీవేశ్వర ఆలయంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం. పుష్పాలంకరణ. బిల్వార్చన. మంగళ హారతి. మంత్రపుష్పం. తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయ�
పెద్దపల్లి మండలం రాగినేడులో వెలసిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దేవాలయంలో మహా శివరాత్రి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Mahashivratri | మహాశివరాత్రి మహాపర్వదినం ఉదయం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్యసేవ ఉత్తిష్ఠ గణపతికి అభిషేకం, రుద్రేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి ఉదయం 5 గంటల నుంచి సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గ�
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం అధిక సం
ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్ర త్యేక బస్సులు నడుపనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడుపాలని నిర్ణయించినట్ట�