బీజేపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమిని దించి ఈసారి ఎలాగైనా అధికారం చేపడదామని కలలు కంటున్న కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాఘట్బంధన్లో ఐక్యత కరవైంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటిం�
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగఠ్బంధన్లో (Mah
బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ య�
Prashant Kishore : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నన్నద్ధమవుతున్న జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore)కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అరా సిటీలో సభకు హాజరైన ఆయన నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఒక గుర్�
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో బీహార్లో సీబీఐకి ‘సాధారణ అనుమతి’ని ఉపసంహరించుకోవాలని మహాగట్ బంధన్ పార్టీల నేతలు ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.
Boyfriends | అమ్మాయిలు బాయ్ఫ్రెండ్స్ను (Boyfriends) మార్చినట్లే బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కూడా అధికారం కోసం భాగస్వామ్య పార్టీలను మారుస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి