బైక్ల చోరీకి పాల్పడిన నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో విక్రయాలు అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన నాగర్కర్నూల్ ఎస్పీ అమ్రాబాద్, మే 21 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బైక్లను చోర
బ్యాంకుల వద్ద మాటువేసి.. ఖాతాదారులను ఏమార్చి చోరీలు నిందితుల నుంచి రూ.3.50 లక్షలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్ రతన్కుమార్ గద్వాల న్యూటౌన్, మే 21 : బ్యాంకుల వద్ద కాపుకాసి నగదు డ్రా చేసుకొని వెళ�
మహబూబ్నగర్, మే 21 : జాతి ఐక్యతతోనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంలో ప�
సొంత ఊరిలోనే పని కొనసాగుతున్న పనులు దినసరి కూలీ రూ.257 చెల్లించేలా నిర్ణయం జిల్లాలో దాదాపు 200 రకాల పనులు 280 గ్రామాలు, 32,447 జాబ్ కార్డులు ప్రతిరోజూ 27,969 మంది హాజరు నారాయణపేట టౌన్, మే 21 : సొంత ఊరిలోనే ఉపా ధి కల్పించడ�
వంటింటి నూనె ప్యాకెట్ నుంచి మొదలు నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నవోదయ, ఉన్నతవిద్య కళాశాల ఏర్పాటులో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సహాయనిరాకరణ చేస్�
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానిక యువతకు మాత్రమే 95శాతం ఉద్యోగాలు దక్కు తాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగాలు ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
గ్రామీణ మట్టి పరిమళాలు అంతర్జాతీయ స్థాయిలో మెరవనున్నారు. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ఉమాశంకర్, అశోక్ అనే యువకులు టార్గెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ�
దళితబంధు పథకంలో గ్రౌండింగ్ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నా రు. దళితబంధుపై శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.