ఇన్ఫ్లో 38,890 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 359 క్యూసెక్కులు నీటి నిల్వ 31.184 టీఎంసీలు అయిజ, మే 23 : కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభ ద్ర జలాశాయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి, అకాలవర్ష�
మహిళా శిశుసంక్షేశాఖ అధికారి ముషాయిదాబేగం గద్వాల, మే 23: సంఘటిత, అసంఘటిత రంగాల్లో 10మంది కంటే ఎక్కువ మహిళలు పని చేసేచోట లైంగిక వేధింపులకు అవకాశం ఉంటుందని, వాటిని నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్�
ప్రశ్నించిన వారిపై కేంద్రం అక్రమ కేసులు మహాసభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అచ్చంపేట, మే 23 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, ప్రశ్నించే వా�
ప్రతి సమస్యకూ పరిష్కారమార్గం చూపాలి ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 23 : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ వ�
తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి అయిజ మండలం పులికల్లో వద్ద ఘటన అయిజ, మే 23 : తుంగభద్ర నదిలో వరద ఉధృతికి ఓ వ్యక్తి గల్లంతై మృతదేహమై బయటపడిన సంఘటన మండలంలోని పులికల్ గ్రామ సమీపంలోని నాగల్దిన్నె వంతెన సమీపంలో
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి నారాయణపేట టౌన్, మే 23 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు అన్న
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ‘పది’ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఎగ్జామ్స్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కొవిడ్ క
అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి చేసే దశకు రాష్ట్రం సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల పెంపకమే మంచి ఆదాయం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి �
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ నాగర్కర్నూల్, మే 21 : దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగ�
నదిలో ఎడ్లబండ్లతో చిక్కుకున్న ఇద్దరు రైతులు ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు రాజోళి, మే 21 : రాజోళి మండలంలోని సుంకేశుల డ్యాంకు ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం వరదతాకిడి ప్రారంభమైంది. డ్యాం జేఈ శ్రీనివాస్�
ఇన్ఫ్లో 72,592 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 229 క్యూసెక్కులు నీటి నిల్వ 19.766 టీఎంసీలు అయిజ, మే 21 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. కేరళ తీరం నుంచి రుతుపవనాల రాక మ
యావత్ దేశం తెలంగాణవైపు చూస్తోంది రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కల్వకుర్తి రూరల్, మే 21 : దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ర్టాలు పలు సమస్యలతో సతమతమవుతున్నా�
మహబూబ్నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పార�
ఫలించిన మిషన్ భగీరథ ప్రయత్నం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రజలు పాన్గల్, మే 21 : ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా స�
కొల్లాపూర్, మే 21 : ఈనెల 20వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అడవిలో అక్రమసాగు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కొల్లాప