వైద్య రంగానికి నిధులు కేటాయింపు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ నారాయణపేట టౌన్, మే 27 : 15వ ఆర్థిక సంఘం నుంచి వైద్య రంగానికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగిం�
సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకుడు చెన్నప్ప ఊట్కూర్, మే 27 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రో ల్, డీజిల్, వంట నూనెల ధరల ను తగ్గించాలని సీపీఐ (ఎంఎల్ ప్రజాపంథా) డివిజన్ నాయకు డు చెన్నప్ప, ఏఐకేఎ�
వేసవిలో పొలాలను భూమికి వాలుగా దున్నాలి పొలాలకు ప్రయోజనాలు కలుపు నివారణకు దోహదకారి రైతుకు తప్పనున్న చీడపీడల బెడద కురిసిన ప్రతి వర్షపు చుక్క భూమిలో ఇంకే అవకాశం భూమి కోతను అడ్డుకోవచ్చు వనపర్తి రూరల్, మే 25
త్వరలో వానకాలం సీజన్కు పెట్టుబడులు ఎకరాకూ రూ.5 వేలు అందించేందుకు ఏర్పాట్లు సంవత్సరంలో రెండుసార్లు సాయం నాగర్కర్నూల్, మే 25 (నమస్తే తెలంగా ణ) : కొత్త రైతుకూ వ్యవ‘సాయం’ అందనున్నది. వానకాలం పంట సీజన్ వస్తు�
కనులపండువగా బొడ్రాయి,ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, మే 25 : మండలంలోని చౌదర్పల్లి, గద్దెగూడెం గ్రామాల్లో బుధవారం బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ
టెన్త్ పరీక్షలు రాయని విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పినఉపాధ్యాయులు పరీక్ష కేంద్రానికి బైక్పై తీసుకెళ్లిన టీచర్ కొల్లాపూర్, మే 25 : పదో తరగతి పరీక్షలు రాయకుండా చేపల వేటకు పిల్లవాడి�
కోయిల్సాగర్ బ్యాక్వాటర్ ఆధారంగా కాలువ రైతు కండ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, మే 25 : కోయిల్సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను గ్రా వి
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రూ.72లక్షలతో నూతన కార్యాలయానికి శంకుస్థాపన మక్తల్ టౌన్, మే 25: మక్తల్ మార్కెట్ యార్డులోని నూతన కార్యాలయంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మక్తల్ ఎమ్మెల్యే చ�
విద్యుత్ బిల్లులు చేయడంపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్కు రజకులు, నాయీబ్రాహ్మణుల కృతజ్ఞతలు దామరగిద్ద, మే 25: తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేయడంతోపాటు వివిధ కులవృత్తుల వారికి కూడా చేయూతనిస్తున్నది
పట్టణ ప్రగతి-2లో వార్డులో ఏర్పాటు మహబూబ్నగర్టౌన్, మే 25: పట్టణాలు, నగరాల్లో పిల్లలు, యువత మానసిక శారీరక ఆరోగ్యం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పట్టణ ప్రగతి రెండో విడుతతో క్రీడా ప్రాంగణాల ఏర్�
ఇన్ఫ్లో 16,332, అవుట్ఫ్లో 357 క్యూసెక్కులు అయిజ, మే 25 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం స్థిరంగా చేరుతున్నది. బుధవారం ఇన్ఫ్లో 16,332, అవుట్ఫ్లో 357 క్యూసె
గాధిర్యాల్లో వైభవంగా ఉత్సవాలు హాజరైన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మహ్మదాబాద్, మే 25 : మండలంలోని గాధిర్యాల్లో బుధవారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. అంజన్న జాతర ఉత్సవాల్లో భా గంగా మూడు�
గద్వాల రూరల్, మే 25 : అన్ని వర్గాల అభివృద్ధే ధ్యే యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బీరెల్లి గ్రామంలో గం గమ్మద�