స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. పలుచోట్ల 75 మీటర్ల పొడవున్న జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఉమ్మడి జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ రాఖీ కట్టి సోదరులను ఆశీర్వదించిన తోబుట్టువులు మార్కెట్లో వివిధ రకాల రాఖీలు సందడిగా .. గ్రామాలు, పట్టణాలు కిటకిటలాడిన ప్రయాణ ప్రాంగణాలు ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. �
ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు రెపరెపలాడుతున్న జాతీయ జెండా మిన్నంటిన దేశభక్తి గీతాలు జడ్చర్లలో భారీ మువ్వన్నెల జెండాతో ర్యాలీ హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 12 : స్వతంత్ర భ�
కులమతాలు లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం కేంద్రానికి దమ్ముంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి పేదోళ్లు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూ�
నిత్యం కొత్తదనం ఉట్టిపడాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అలంపూర్, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమై న అలంపూర్ అభివృద్ధి దిశగా దూసుకుపో
కృష్ణా, తుంగభద్ర పరవళ్లు టీబీ డ్యాం 33 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల శ్రీశైలం డ్యాం నుంచి 4 లక్షలకు పైగా అవుట్ఫ్లో ఆర్డీఎస్కు 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం, ఆగస్టు 12 : శ్రీశైలం జలాశయానికి వరద భార�
నారాయణపేట రూరల్, ఆగస్టు 12: నారాయణ పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో సోదరులకు
జెడ్పీ చైర్పర్సన్ సరిత ఉత్సాహంగా ఫ్రీడమ్ 2కే రన్ గద్వాల, ఆగస్టు 11: స్వాంతత్య్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను స్మరించుకుని చరిత్రలో నిలిచిపోయే విధంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ సర
కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా వనపర్తిటౌన్, ఆగస్టు 11: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా అన్నారు. జిల్లాకేంద్రంల
కలెక్టర్ ఉదయ్కుమార్ 2కే రన్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే మర్రి నాగర్కర్నూల్, ఆగస్టు 11: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జిల్లా ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి అమోఘమని కలెక్టర్ ఉదయ్కుమార్ అభి�
మహబూబ్నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధునాతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన 15