వేగంగా పాలమూరు అభివృద్ధి మినీ ట్యాంక్ బండ్లో చెత్త తొలగిస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఎల్లప్పుడు అండగా ఉంటామని ఆబ�
చలికాలంలో 90 రోజులు ఉండే అవకాశం సస్యరక్షణ చర్యలతో నివారణ ఇప్పటికే వేల ఎకరాల్లో పంట సాగు కేసముద్రం, డిసెంబర్ 13:మక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించి రైతన్నను ఆందోళనకు గురిచేస్తోంది. వేసవిలో 30 రోజులు.. చలికాలంలో
ధాన్యానికి మద్దతు మించి ధర కేసముద్రం నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి మార్కెట్లో క్వింటాల్ వడ్లకు గరిష్ఠంగా రూ. 2021 పోటీపడి కొంటున్న వ్యాపారులు కేసముద్రం, డిసెంబర్9: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులకు �
కొత్త మద్యం దుకాణాల్లో అప్పుడే బాదుడు షురూఎక్కువ సేల్ అయ్యే బ్రాండ్లుబెల్టు షాపులకు సరఫరావైన్స్ షాపుల్లో నో స్టాక్..విధిలేని పరిస్థితుల్లో అధిక ధరకు కొంటున్న మద్యం ప్రియులుపట్టించుకోని ఎక్సైజ్ శ�
భర్తకు లేఖ రాసి..కూతురిని కొంగుతో చుట్టుకొని.. చెరువులో దూకిన తల్లి బిడ్డతో సహా తల్లి మృతి మిడ్జిల్లో ఘటన మిడ్జిల్, డిసెంబర్ 2: ‘బావ నీకు..నాకు రుణం తీరిపోయింది. నేను నా బిడ్డా పోయాక నీవు, మీ అమ్మ సంతోషంగా ఉ
కొత్తగూడ : నిరుపేదలకు సీఎం సహాయనిధి భరోసా కలిగిస్తుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన రామయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ములుగు నియోజకవర్గ ఎమ్
కురవి : భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక కళా పోటీలలో కురవి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి జక్కుల విష్ణు మొదటి బహుమతి సాధించినట్లు పాఠశాల హెచ్ఎం వహిద�
జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగంగద్వాల,నవంబర్ 20: విద్యార్థులు ప్రాథమిక దశనుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగం సూచించారు.అంతర్జాతీయ బాలల ది�
పెద్దవంగర : రైతులు పండించిన ప్రతీ గింజను కొంటామని రైతులు అధైర్యపడొద్దని, క్రయ విక్రయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు �
మరిపెడ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన బండాప్రకాశ్ను గురువారం జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు పిట్టల ధనుంజయ్ మాట్లాడుతూ సీఎం కే�
తొరూరు : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి రైతులు, అధికారులతో మాట�
తొరూరు : ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు ఉంటాయని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మండలంలోని హరిపిరాల గ్రామంలో 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్ఫామ్ నర్సరీని జిల్లా ఉద్యానశాక అధికారి సూర్యనారా�
గూడూరు : ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ జిల్లా సెక్టోరియల్ (క్వాలిటీ విద్యా) అధికారి మహాంకాళి బుచ్చయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరు�
కురవి : కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో భక్తజన సందోహంలో జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారం నిండుగా దీపాలను వెలిగించారు. ప్రతి కార్తీక పౌర్ణమికి మాత్రమే రాణి ఏకశిల స్�
కురవి : నేడు కందికొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కురవి మండలంలోని కందికొండ గుట్ట దిగువ బాగాన జరిగే జాతర