జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ చేసిన కుట్రలకు చెక్ పడింది. ఉదయం నుంచి ఆమె నామినేషన్లను తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఎ�
బోరబండ డివిజన్ సైట్-1 లో తమ తల్లి మాగంటి సునీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాగంటి అక్షర, దిశిరలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50 మందికి మించకుండా కేవ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో కీలకమైన నామినేషన్ల ఘట్టం మంగళవారంతో ముగిసింది...ప్రదాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాలు భ�
బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోపన్న చేసిన �
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ఆదివారం మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ఇంటింటి ప్రచార
అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
‘జూబ్లీహిల్స్లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అన
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభ్యర్థించారు. శుక్రవారం రహ్మత్నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత దక్కిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. యూసుఫ్గూడ డివిజన
బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్యేగా మాగంటి సునీతాగోపినాథ్ గెలుపు ఖాయం అని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి షేక్పేట్లో ప్రజల నుంచి ముఖ్యంగా మైనార్టీల నుంచి అనూహ్య స్పందన ఉందని,భారీ మెజార్టీని సాధించడం ఖాయం అని పార్టీ నాయకులు చెరక మహేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మాయ మాటలతో మోసం
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఓటర్లకు పిలపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం
‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లలపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతున్నది. మరోవైపు మహిళలపై కాం�
‘భర్తను కోల్పోయిన మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అవమానించడం, అవహేళన చేయడమేనా?’ అని బీఆర్ఎస్ మహిళా నేతలు ధ్వజమెత్తారు.