జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, సీఎం రేవంత్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బ�
జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కాం గ్రెస్కు చెంపపెట్టులా ఉండాలని.. ఆరు గ్యారెంటీలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కారు నిండా ముంచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్రెడ్డ
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా రెండు రోజులుగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భ�
అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రహమత్నగర్ డివి�
కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఓటరును అభ్యర్థించారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక సందర్భంగా శనివారం రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకు
ప్రభుత్వ వైఫల్యాలే జూబ్లీహిల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపునకు సోపానాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్నగర�
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి సోపానాలుగా మారుతున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ �
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని.. రాష్ర్టానికి పూర్వ వైభవం తెచ్చేందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుతో శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడ
జూబ్లీహిల్స్ విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమాజీగూడ డివిజన్ అ
తండ్రి దౌర్జన్యాలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ పునికి పుచ్చుకున్నాడని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎ
కాంగ్రెసోళ్లు పంచే డబ్బులు తీసుకుంటా.. కానీ ఓటు మాత్రం కారుకే వేస్తానని ఓ అవ్వ భరోసా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి
మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం