దీక్షా దివస్ను విజయవంతం చేయాడంతో పాటు నేటి తరానికి దాని ప్రాముఖ్యతను తేలియజేయాలని నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కోరారు. బుధవారం పార�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ విజయం సాధించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, డబ్బులు పంచినా విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతదేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు. నిజాయితీగా �
నియోజకవర్గం పరిధి దాటి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే సూచీగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టంలో అంతా ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి
జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ పతనం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గెలిచిన 64మంది ఎమ్మెల్యేలకే దిక్కులేదు.. కొత్తగా జూబ్లీహిల్స్లో ఏదో చేస్తానని సీఎం రేవం
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలుపు కేవలం జూబ్లీహిల్స్కే కాదు.. రాష్ర్టానికే మేలు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ కళ్లు తెరుచుకొని ప్రజావ్యతిరేక విధానా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్
‘హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అరాచకం చేశారు. వేలాది మంది పేదల ఇళ్లు కూల్చి వారి బతుకులను రోడ్డున పడేశారు. కేవలం పేదలనే లక్ష్యంగా దూసుకెళ్తున్న హైడ్రా బుల్డోజర్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోకు జన ప్రవాహమై తరలివచ్చింది. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా శుక్రవారం రాత్రి వెంగళరావునగర్ డివి�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, సీఎం రేవంత్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బ�
జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కాం గ్రెస్కు చెంపపెట్టులా ఉండాలని.. ఆరు గ్యారెంటీలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కారు నిండా ముంచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్రెడ్డ
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా రెండు రోజులుగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భ�