Namitha | ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు నమితకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇ�
CJI | మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ను స్థాపించి.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా�
‘ఒక జన్మలో నేర్చుకున్న జ్ఞానం ఏడు జన్మలకు పనికివస్తుంది’ అంటాడు తమిళనాడుకు చెందిన తత్వవేత్త తిరుక్కురళ్. ఆ రాష్ట్రంలోని మదురై జిల్లా మేలూర్ తాలూకా కొడికులం గ్రామానికి చెందిన ఆయి అమ్మాళ్కు ఈ మాటలు స�
Jallikattu | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్లో ఈ ఉత్సవాలు నిర్వహి
IMD Warning: మధురై, తేని, విరుధానగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఐఎండీ తన వార్నింగ్లో ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే ఆ జిల్లాలో గత రెండు రోజుల నుంచి ఎడతెరపిలేని వర్షాలు పడుతున్నా
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారీ లంచం కేసులో తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అధికారులు శనివారం మదురైలోని ఈడీ సబ్ జోనల్ కార్యాలయంలో దాదాపు
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ�
Vadivelu | ఇటీవలే లెజెండరీ కమెడియన్ వడివేలు (Vadivelu) తల్లి మరణించిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే వడివేలు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.
Madurai | తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం జరిగింది. పునలూరు - మధురై ఎక్స్ప్రెస్లోని ఓ ప్రయివేటు పార్టీ కోచ్లో మంటలు చెలరేగి 10 మంది సజీవదహనం అయ్యారు. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న ఈ రైలుల�
truck rams toll plaza | ఒక లారీ టోల్ ప్లాజాపైకి వేగంగా దూసుకెళ్లింది (truck rams toll plaza). అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లారీ ఈడ్చెకెళ్లిన వాహనంలో ఉన్న
Marathon | తమిళనాడు మధురై (Madurai)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన మారథాన్ (Marathon) పరుగులో పాల్గొని గుండెపోటు (heart attack)తో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
IRCTC Dakshin Yatra : మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో అధ్యాత్మి�
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).