దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నా మమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారా వు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎ మ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశా ర�
‘అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమి మీదికి సురక్షితంగా రప్పించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నేటి తరుణంలో.. కాళేశ్వరం మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లక�
గడిచిన 50 ఏండ్లలో వీ హనుంతరావు, కే కేశవరావు, డీ శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య లాంటి తెలంగాణ బీసీ నాయకులు పీసీసీ అధ్యక్షులు అయ్యారు కానీ, ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తా�
పదవుల కోసం పార్టీలు మారే కాన్సెప్ట్ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయ ఊసరవెల్లి రేవంత్రెడ్డి అని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. సమకాలీన రాజకీయాల్లో ఇన్ని పార్ట
అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి వనస్థలిపురం, అక్టోబర్ 10: స్వర్ణకారులు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో రాణించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోన