Madhura Nagar | నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిని విస్తరిస్తూ ఏప్రిల్ 24వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష
Madhura Nagar Police Station | మధురానగర్ పోలీస్ స్టేషన్ అనగానే మధురానగర్ ప్రాంతంలో వెతుకుతున్నారా? మీరు ఎంత వెతికినా అది కనిపించదు. ఎందుకంటే అది పక్కనున్న రహమత్ నగర్ డివిజన్లో ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు ఫిర్యాదుదారుల
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నానంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు.. భార్యను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న ఉదంతం హైదరాబాద్ మధురానగర్లో వెలుగుచూసింది.
Hyderabad | కంచే చేను మేసిన చందంగా ఉంది ఓ బ్యాంక్ అధికారి తీరు. ఖాతాలో డబ్బు జమ చేయాలని డబ్బిస్తే.. జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు బ్యాంక్ క్యాషియర్.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవ భక్తి అధికమే. తరచూ ఆలయలకు వెళ్తుంటుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటుంది. అదీ మెట్ల మార్గంలో నడుకుంటూ వెళ్లి శ�
ఇన్స్టాలో పరిచయమైన యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన మధురానగర్లో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..ఏపీ ప ల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి (30) భర్త నుంచి విడాకులు తీసుకొని రహ్మత్నగర్లో ఉం టూ స�
Hyderabad | తనను తిట్టాడనే ఆగ్రహంతో పై అధికారి అని కూడా చూడకుండా ఏకంగా డీపీసీపైనే తిరగబడ్డాడు ఓ కానిస్టేబుల్. ఆరేయ్ నువ్వే యూజ్లెస్ ఫెల్లోరా అంటూ కోపంతో ఊగిపోయాడు. హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన
హైదరాబాద్లోని (Hyderabad) మధురానగర్లో వైన్స్ షాప్ వద్ద ఓ యువతి హల్చల్ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాప్ సిబ్బంది దాడిచేయడంతో తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకున్నది. అడ్డుకోబోయి
Hyderabad | హైదరాబాద్లోని మధురానగర్లో విషాదం నెలకొంది. రహమత్నగర్లోని ఓ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyderabad | ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి నగలు దోపీడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన ఓ మహిళ తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది.
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళా కామ పిశాచులు, మరో మహిళకు కూల్ డ్రింక్లో మత్తు మందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ష్టేషన్ �
ఇండ్లముందు, రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న వాహనాల బ్యాటరీలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఎల్లారెడ్డిగూడలోని తవక్కల్ నగర్కు చెందిన మహ్మద్ అజా�