మధిర నియోజకవర్గంలో సిపిఎం పార్టీని అణచివేయాలని చూస్తే, అది మరింత ఎరుపెక్కి ఉవ్వెత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర సిపిఎం నాయకుడు సామినేని ర�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ నిరసన ప్రదర్శన పిలుపు నేపథ్యంలో పోలీసులు
మధిర పట్టణంలోని పలు వార్డుల్లో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ లింగాల కమల్ రాజు శనివారం పర్యటించారు. పట్టణంలోని 9, 19, 21 వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి ఆర�
మధిర మండలం చిలుకూరు గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న బెల్ట్ షాపుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ మహిళలు శనివారం కదం తొక్కారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా �
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి జనావాసాల మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన మట్టి క్వారీపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొంపిమల్ల గ్రామంలోని ఇళ్ల మధ్య జరుగుతున్న మట్టి తవ్వకాలను నిరసిస్తూ శనివారం
మధిర పట్టణంలోని నివాస ప్రాంతంలో వైన్ షాపుల ఏర్పాట్లను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్కు, ఎక్సైజ్ ఎస్ఐ కు స్థానిక మహిళలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం (DA) బకాయిలు, పీఆర్సీ (PRC), పెన్షనర్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) ఖమ్మం జిల్లా శాఖ దీక�
మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రాయపట్నంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే షాపు మొత్తం కాలిబూడిదైంది.
ఎవరికైనా వారం పైబడిన ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం, శరీర బరువులో మూడో వంతు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయ వ్యాధి
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి బస్తీ దవాఖానకి మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి బెడ్, ఇతర ఫర్నిచర్ను తన తల్లి భద్రమ్మ జ్ఞాపకార్థం బుధవారం అందజేశారు.
పత్తి సాగు చేసిన కౌలు రైతులు ఏఈఓ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయచంద్ర అన్నారు. మంగళవారం మధిర ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
డాక్యుమెంట్లు లేకుండా తన స్థలంలో మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు ఇంటి నంబర్ ఇచ్చారంటూ రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని అనుములు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధిర టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్�
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం మధిర పురపాలక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.