Madhira | మధిర మిర్చి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని మధిర ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మధిర మండల ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి చేసింది.
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో టెట్ (TET) ఉత్తీర్ణత సర్వీస్లో కొనసాగడానికి, పదోన్నతి పొందడానికి తప్పనిసరి కావడం సీనియర్ ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చింతకాని ఎస్ఐ వీరేందర్ తెలిపారు. మండల పరిధిలోని పందిళ్లపల్లిలో ముదిగొండ మండలంలోని గంధసిరి సమీపంలో గల మున్నేరు నుండి అనుమతులు లేకుండా తరలిస�
ఖమ్మం జిల్లాలో పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.
రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులు, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని ఆ పార్టీ మధిర నియోజ�
నైజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా కేంద్ర, రాష్ట్ర నయా దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్దం కావాలని సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, సి�
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి అని, ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో అనేక ప్రజా, కార్మిక పోరాటాలు జరిగాయని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు, సిపిఐ మధిర�
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. మధిర రైల్వే స్టేషన్లోని వీఐపి లాం
ఓటమి భయంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రలోభాలకు దిగాడని, మధిర బీఆర్ఎస్ కంచుకోట అని, దాన్ని కదిలించడం భట్టికి సాధ్యం కాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. శనివారం చింత�
హింస, వెట్టి చాకిరి, అణచివేత నుండి పుట్టిన చైతన్యమే తెలంగాణ సాయుధ పోరాటం అని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అన్నారు. గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తొండల గోపవరం గ్ర�
పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో బుధవారం జరిగింది. మడుపల్లికి చెందిన గడిపూడి వీరభద్రరావు (56) తన పొలంలో నాలుగు రోజుల క్రితం మిర్చి మొక్కలను నాటాడు.
మధిర మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ క్రాస్ రోడ్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం న�
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి సంఘ సోషల్ మీడియా వారియర్స్ తో �