మహాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, నియో�
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రాయపట్నంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే షాపు మొత్తం కాలిబూడిదైంది.
ఎవరికైనా వారం పైబడిన ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం, శరీర బరువులో మూడో వంతు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయ వ్యాధి
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి బస్తీ దవాఖానకి మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి బెడ్, ఇతర ఫర్నిచర్ను తన తల్లి భద్రమ్మ జ్ఞాపకార్థం బుధవారం అందజేశారు.
పత్తి సాగు చేసిన కౌలు రైతులు ఏఈఓ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయచంద్ర అన్నారు. మంగళవారం మధిర ఏడీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
డాక్యుమెంట్లు లేకుండా తన స్థలంలో మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు ఇంటి నంబర్ ఇచ్చారంటూ రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని అనుములు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధిర టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్�
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మంగళవారం మధిర పురపాలక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కోసం ప్య�
BV Raghavulu | మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను పట్టుకోలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు నిప్పులు చెరిగ�
చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా వ్యవసాయ మార్కెట్కు కేటాయించిన స్థ�
Madhira | మధిర మిర్చి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరీస్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందాతో అక్రమ లావాదేవీలు కొనసాగుతున్నట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని మధిర ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మధిర మండల ఆర్యవైశ్య సంఘం విజ్ఞప్తి చేసింది.