Rohit Sharma: రోహిత్ శర్మ గ్యారేజీలోకి కొత్త కారు వచ్చేసింది. లాంబోర్గిని ఉరుస్ కారును అతను కొన్నాడు. ఇక ఆ కారు నెంబర్ 3015. తమ పిల్లల పుట్టిన తేదీ వచ్చేలా ఆ నెంబర్ తీసుకున్నాడు.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా మరోసారి ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను రెండు శాతం వరకు సవరిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనల
Salim Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ (Salim Khan) తాజాగా ఖరీదైన లగ్జరీ కారు (luxury car) కొనుగోలు చేసినట్లు తెలిసి�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జూన్ నుంచి అమలులోకి రానున్నాయి.
Rolls-Royce Spectre-EV | ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారత్ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్ట్రర్’ను ఆవిష్కరించింది. ఆల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే స్పెక్టర్ ధర రూ.7.5 కోట్లు (ఎక
Porsche Cayenne and Cayenne Coupe Facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పొర్చె.. భారత్ మార్కెట్లోకి న్యూ కాయెన్నె అండ్ కాయెన్నె కూప్ ఫేస్ లిఫ్ట్ తెచ్చింది. ఇది ఆరు సెకన్లలో 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడి వద్ద ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా మరో లగ్జరీ కారును తన గ్యారేజీలో
BMW Z4 M40i Roadster | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు జడ్4 ఎం40ఐ అప్ డేటెడ్ కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.89.30 లక్షల నుంచి మొదలవుతుంది.
మంటల్లో కారు కాలిపోవడం చూసిన గ్రామస్తులు వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశారు. అయితే ఫైర్ ఇంజిన్ ఆ ప్రాంతానికి చేరుకునేలోపు సుమారు 70 లక్షల ఖరీదైన ఆ లగ్జరీ కారు పూర్తిగా కాలిపోయింది.
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్లో భారీగా విదేశీ మద్యం (Foreign liquor) పట్టుబడింది. రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా
లగ్జరీ కార్ల ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆటోమొబైల్ వీరాభిమానులకు ఎన్ని ఫీచర్లున్నా చాలవు. ఇంకొన్ని, మరికొన్ని కావాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ల కోసమే వివిధ కంపెనీలు కొత్తకొత�
ప్రారంభ ధర రూ.1.06 కోట్లు న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్�
న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత విలాసవంతమైన కార్ల బ్రాండ్గా మెర్సిడెస్ నిలిచింది. తర్వాతీ జాబితాలో బీఎండబ్ల్యూ, జాగ్వార్, లంబోర్ఘినీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. అత్యంత లగ్జరీ స్పోర్ట్స్ కార్ల జాబితాలో