Amit Mishra : ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో, మీడియాలో వదంతులకు కొదవ ఉండడం లేదు. సెలబ్రిటీలను, క్రికెటర్లను లక్ష్యం చేసుకొని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా భారత మాజీ క్రిక�
హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న లక్నో సూప ర్ జెయింట్స్కు మరో శుభవార్త. ఆ జట్టు యువ పేసర్ మయాంక్ యాదవ్.. జట్టుతో కలవనున్నాడు. గాయం కారణంగా చాలా కాలంగా ఎన్సీఏకే పరిమితమైన మయాంక్.. పూర్తి స్థాయ
Digvesh Rathi : లక్నో సూపర్ గెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ.. మళ్లీ వివాదాస్పద రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఐపీఎల్లో మంగళవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో అతను వికెట్ తీసిన తర్వాత కొత్త తర
KKR Vs LSG | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్ జరుగనున్నది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలిం
ఐపీఎల్లో మరోపోరు అభిమానులను అలరించింది. శుక్రవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. గెలుపు దోబూచులాడిన మ్యాచ్�
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్కు బీసీసీఐ షాకిచ్చింది. మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతడు.. కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ను ఔట్ చేయగానే అతడి వద్దకు వెళ్లి పెన్ను పేపర్తో ఏద�
ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కించుకున్న ఆటగాడి నుంచి ఆ సీజన్లో ‘పైసా వసూల్' ప్రదర్శనను ఆశించడం అత్యాశే! 2008లో మొదలైన ఈ లీగ్ చరిత్రలో ఇప్పటిదాకా నిర్వహించిన వేలం ప్రక్రియలలో ‘మోస్ట్ ఎక్స్పెన్సివ
తమ సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఐపీఎల్-18 బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ రెండో మ్యాచ్లోనూ దూకుడు కొనసాగించింది. తొలి మ్యాచ్లో గుజరాత్ను ఓడించిన ‘కింగ్స్'.. మలిపోరులో లక్నో సూపర్�
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్! సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న రైజర్స్కు లక్నో సూపర్జెయింట్స్ షాక్ ఇచ్చింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తుచేసిన హైదరాబాద్..లక్నో చేతిల
ఐపీఎల్-18వ సీజన్ను ఓటమితో ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్కు శుభవార్త. ఈ సీజన్లో లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ అవేశ్ఖాన్ త్వరలో ఆ జట్టుతో చేరనున్నాడు.
ఐపీఎల్ -18వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీతో ఆరంభించింది. సోమవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ.. లక్నోపై ఒక వికెట్ తేడాతో ఉత్క
గత డిసెంబర్లో ముగిసిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టీమ్ఇండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు బంపరాఫర్. 2025 సీజన్లో అతడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడనున్నాడు.