Lovers Suicide | వారిద్దరు వరుసకు అన్నాచెల్లెలు. కానీ ప్రేమలో పడ్డారు. గత నాలుగేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భావించి, వారిద్దరూ సూసైడ్ చేసుకున్నారు.
సిద్దిపేట : ములుగు మండలం బైలంపూర్ అడవిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరేసుకున్నారు. ఇవాళ ఉదయం స్థానికులు ప్రేమికుల మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిక�
రంగారెడ్డి : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుపల్
వికారాబాద్ : వారిద్దరు చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నారు.. ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుసు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించుకున్నారు. ఇక కలిసి జ�
భద్రాద్రి కొత్తగూడెం : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ యువతికి మరొకరితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు.. తన ప్రియుడి�
పెద్దపల్లి : ఓ ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ పెద్దలు వారి ప్రేమను తిరస్కరించారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో వివాహ ప్రతిపాదనను వ్య�
Love marriage | ప్రేమపెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయవిదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది.
Vikarabad | పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే
Lovers Suicide | జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని పిల్లిగుండ్ల ఆటో నగర్ వద్ద రైల్వే ట్రాక్పై ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం
Lovers | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్లో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు కొన ఊపిరితో