యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తజనసందోహంగా మారింది. మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. కార్తిక మాసం చివరి ఆదివారం ఇలవేల్పును దర్శించుకొనేందుకు వేలాదిమంది భక్తు లు ఆలయానికి చేరుకొన్నారు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయ ముఖ మండపంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులతో స్వామివారికి సు�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధాన�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహర�
యాదాద్రి స్వయంభు దివ్యక్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహుడికి అర్చకులు విశేష పూజలు ఆగమశాస్త్రరీతిలో జరిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు చేశా�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగం�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు దేవనపల్లి రామ్కిషన్రావు, నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండ�
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ�
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలో�