జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ�
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలో�
ఇది ప్రహ్లాద చరిత్రలోనిది. ఇందులో మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘సర్వదా నారాయణ స్మరణం, విశ్వాన్ని విస్మరించడం.. ప్రహ్లాదుడి నిత్యకృత్యాలు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, భోజనం చేస్తూ, కబుర్లు చెప్తూ, నవ