Robbers Loot Bank | బ్యాంకులోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు గన్స్ చూపించి సిబ్బందిని బెదిరించారు. వారిని ఒక గదిలో నిర్బంధించారు. ఆ బ్యాంకు నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల
Masked Men Loot Bank | ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. వెంట తెచ్చిన తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. పది లక్షలకుపైగా డబ్బును దోచుకున్నారు.
Constables Loot Bus Driver | ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ప్రైవేట్ బస్సు డ్రైవర్ నుంచి రూ.14 లక్షలు దోచుకున్నారు. (Constables Loot Bus Driver) దీని గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ను అరెస్ట్ చేశా�
Posing As Cops Loot 50 Lakh | పోలీస్ డ్రెస్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.50 లక్షలను దోచుకున్నారు. (Posing As Cops Loot 50 Lakh) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
(Masked Men Attack and Loot | ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. (Masked Men Attack and Loot) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ స�
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
ఈ స్కామ్కు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు జోన్ 2 డీసీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
మహిళ దృష్టిమరల్చి ఏటీఎంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మల్కాజిగిరి నివాసి పుష్పలత ఈ నెల 25�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని బుస్సాపూర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.4 కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించుకెళ్లారు. గ్యాస్ కట్టర్తో లా�
వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల�
ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాన్సువాడలో రూ.29.40 లక్షల నగదు, న్యావన�
ISKCON temple | బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్పై (ISKCON temple) దుండగులు దాడిచేసి కూల్చివేశారు. ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికి పైగా వ్యక్తులు గురువారం దాడి చ�