Loksabha Elections 2024 | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాల�
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీకి సవాల్ విసిరారు.
ప్రజలు మార్పు కోరుతున్నారని జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడటం ఖాయమని స్పష్టం చేస