Hardeep Singh Puri : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం సాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు.
Loksabha Elections 2024 : ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఓ ప్రధాని ఫార్ములా తెరపైకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు.
Kalpana Soren : గందే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్ధిగా బరిలో దిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Loksabha Elections 2024 : యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Loksabha Elections 2024 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం బిహార్లోని బెగుసరాయ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్ల�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని ఆ పార్టీ మండిపడింది.
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నిషేధిత పీఎఫ్ఐ కాంగ్రెస్కు సంజీవనిలా మారిందని అన్నారు.
దేశంలో లోక్సభ ఎన్నికలకు రెండు దశల పోలింగ్ అనంతరం 190 స్ధానాలకు పోలింగ్ ముగియగా వీటిలో విపక్ష ఇండియా కూటమి 120 నుంచి 125 స్ధానాలను గెలుచుకుంటుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విశ్వాసం వ్యక్తం చేశ�