Loksabha Elections 2024 : రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్బరేలి నుంచి పోటీలో దిగుతుండటంతో ఓటమి భయంతోనే ఆయన రెండో స్ధానం నుంచి పోటీలో ఉన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Loksabha Elections 2024 : అమేథి, రాయ్బరేలి స్ధానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధులపై సస్పెన్స్ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాం�
Loksabha Polls 2024 : శివుడు, రాముడిని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలకు తొలి నుంచీ రాముడి పట్ల శత్రుభావం ఉందని మండిపడ్డారు.