security breach | లోక్సభ (Lok Sabha)లో భారీ భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. మరికాసేపట్లో అఖిలపక్ష నేతలతో స్పీకర్ సమావేశం కానున్నారు. పార్లమె�
Parliament Security Breach | లోక్సభ (Lok Sabha)లో భారీ భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. ఈ వ్యవహారంపై లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా (Om Birla) స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
Sumitra Mahajan | మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఊపందుకుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల ముందు జనం బారులు తీరి తమ ఓట
New Parliament Building: కొత్త పార్లమెంట్ను స్పీకర్ ఓం బిర్లాతో ఓపెన్ చేయించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆ ఈవెంట్లో పాల్గొనబోమని హెచ్చరించాడు. మోదీ సర్కార్ నియమాలను ఉల్లంఘ�
Om Birla | నినాదాలు చేయడం ద్వారా నేతలు తయారుకారని, కేవలం చర్చల ద్వారా మాత్రమే సాధ్యమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. గుజరాత్ శాసనసభ సభ్యుల రెండురోజుల ఓరింయంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఓం బిర�
అఖిల భారత శాసన సభాధ్యక్షుల సమావేశంలో న్యాయవ్యవస్థ పాత్రపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ చర్చను లేవనెత్తారు. దీనిపై దేశ ప్రజలు అప్రమత్తం కావాలి. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) విషయమై సుప్ర�
ఢిల్లీలో ఈ నెల 15న ఆల్ ఇండియా స్పీకర్స్, కౌన్సిల్ చైర్మన్లతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం కానున్నారు. కెనడాలో ఆగస్టు 20 నుంచి 26వరకు నిర్వహించే కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో తీసుకోవాల్�
సీబీఐ అధికారులు సోదాల పేరుతో తన ‘అత్యంత రహస్యమైన’ వ్యక్తిగత పత్రాలను కూడాస్వాధీనం చేసుకొన్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన పేపర్లను సీజ్ చే�