ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించబోతున్నారు. వీరంతా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కాబోతున్నారు.
లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం
ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు ఎంత ముఖ్యమైనదో మరోమారు నిరూపితమైంది. చనిపోయిన తల్లి అంత్యక్రియలను సైతం వాయిదా వేసిన ఓ కుటుంబం తొలుత ఓటుకే జై కొట్టింది. బీహార్లోని జెహానాబాద్ లోక్సభ నియోజ�
ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. బీజేపీ మళ్లీ సొంతంగా మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందా?.. లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కుతుందా?.. లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండ
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లో ఓటు హక్కు వినియోగించుకున్నారు (cast his vote).
Arvind Kejriwal | తాను ద్రవ్యోల్బణానికి (Inflation) వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Jaishankar | లోక్సభ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఆరో విడత పోలింగ్లో కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign Minister) జైశంకర్ (S Jaishankar) అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత ర�
‘విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన మూడు వ్యాధులు ఉన్నాయి. అవి మతతత్వం, జాత్యహంకారం, బంధుప్రీతి. వారి విస్తరణ జరిగితే దేశం మొత్తాన్ని నాశనం చేస్తారు. 60 ఏండ్లలో ఏం చేయని విపక్షం.. ఇప్పుడు ప్ర�