నామినేటెడ్ పోస్టులపై అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇప్పుడు నవ్వులాటగా మారింది. పోస్టులను ప్రకటించిన రోజు నుంచి లోక్సభ ఎన్న
ప్రజావాణి పునఃప్రారంభమైంది. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం మళ్లీ ఆర్జీదారులతో సందడిగా కనిపించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లాల కలెక్టరేట్లలో ప్రజావాణి నిర్వహిస్తున్న వ�
బల్దియాలో బదిలీలకు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో వివిధ విభాగాలలో కలిపి పెద్ద మొత్తంలో అధికారుల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ శాఖల వారీగ�
లోకసభ ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. దీంతో శుక్రవారం నుంచి అభివృద్ధి పనులకు లైన్ క్లియర్ కానున్నది. షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో జీహెచ్ఎంసీలో అభివృద్ధికి సంబంధించ�
బీసీల లెక్కలు తేల్చి న తర్వాతే.., స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువా రం సాయంత్రం ఏర్పాటు �
17వ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చ ర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్
ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పుల్లూరు చెక్పోస్టు వద్ద మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. కర్నూల్ జిల్లా కోడుమూరుకు చెందిన బుడగ జంగాల సవారి వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నా�
చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారికి కఠిన శిక్షలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొత్తగూడెం వన్టౌన్ స్�
లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలు జారీ చేశ�
పార్లమెంట్ సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని సిద్దిపేట సీపీ అనురాధ సోమవారం ప్రకటనలో తెలిపారు.
లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పన ఎట్టకేలకు పూర్తయింద