GO 33 | తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వైద్య విద్యార్థుల పెరెంట్స్ అసోసియేషన్ డిమా�
Gulmarg Hotel On Fire | జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్లోని ఒక హోటల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్నో బాల్స్ విసిరి మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్�
mobile cremator | భారీ వర్షాలకు వరద నీటిలో శ్మశానవాటికలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరణించిన వారి మృతదేహాలకు మొబైల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు (mobile cremator) నిర్వహిస్�
man reunites with family | ఒక వ్యక్తి వద్ద భారీగా డబ్బులు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. నేరస్తుడిగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 8 ఏళ్ల కిందట కుటుంబాన్ని వీడిన ఆ వ్యక్తి అడుక్కొని జీవిస్తున్నట్లు దర్�
వైద్యవిద్య అభ్యసించాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోని ‘బీ’ క్యాటగిరీ సీట్లు 85 శాతం తెలంగాణ విద్యార�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చేపపిల్లల పంపిణీకి అవసరమైన చేప విత్తనాలను సరఫరా చేసే అవకాశం రాష్ట్రంలోని మత్స్యకారులకే ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ యువజన విభాగం కోరింది. రాష్ట్ర ప్రణాళ
కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పర
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు
ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయ�
స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సోమవారం పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్య
స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చిన సర్కారు తాజా నోటిఫికేషన్ల నుంచే ఈ ఫలాలను అందించనున్నది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్లల్లో ఆయా వివరాలను పేర్కొననున్నారు
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అన్నిరకాల సంస్థల్లో రిజర్వేషన్లను కచ్చిత�
నలుగురికి మంచి చేస్తే కష్టం కాలంలో మనకి ఆనలుగురే సాయం చేస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాట సయీద్ ఇసాక్ విషయంలో నిజమైంది. ఈ 63 ఏళ్ల పెద్దాయన తన కష్టంతో ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 10 ఏళ్లుగా ఈ లైబ్రరీని �