వెల్లివిరిసిన సంబురాలు | తెలంగాణ భవన్తో పాటు ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఆడిపాడార�
అమరావతి: నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్లో ఉన్న అన్ని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోకపోవడం
అమరావతి : రాష్ట్రంలో పలు కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలు ఆదివారం ముగిసాయి. ఏపీలో 36 సర్పంచి, 68వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలీంగ్ ప్రశాంతంగా జర
అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్నారు. పోలింగ్, కౌంటింగ్లోనూ ఈ నిబ
చెన్నై: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరాటం చేయనున్నది. 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మక్కల్ నీది మయం (MNM) నిర్ణయించింది. ‘స్థానిక
బస్వరాజు సారయ్య | కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి , టీఆర్ఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య, పెద్దప
లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. 825 స్థానాలకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ సందర్భంగా ఎటావా జిల్లాలో హింస చెలరేగింది. కొందర�
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం | ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రబ్బరు స్టాంపులా మారిందని ఆయన ఆరోపించారు.
ఓటాన్ అకౌంట్ ఒడ్జెట్ | 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.