రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమలుకు ప్రభుత్వం తప్పనిసరిగా మందుప్రియులపైనే ఆధారపడా
మెదక్ జిల్లాలో పాలు, టీ, కాఫీ రూపంలో రోజూ సుమారు 1200 లీటర్ల పాలు తాగుతుండగా.. మద్యం వాడకం మాత్రం దానికి రెట్టింపుగా ఉంది. పాలకు రెండు రేట్లు అధికంగా విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా అన్ని రకాల లిక్కర్ కలిపి ద
కాగజ్నగర్ డివిజన్లోని వైన్స్ల నిర్వాహకులు సిండికేట్గా మారి మద్యం ధరలు పెంచేసి విక్రయిస్తున్నా, ఎక్సైజ్శాఖ అధికారులు ‘మాములు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
డ్రై డే (నిషేధిత రోజు) రోజున అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన 12 బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4.03లక్షల విలువజేసే 365 లీటర్ల
మేడారం మహా జాతరలో మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు మద్యం అంటగట్టేందుకు ఎక్సైజ్ శాఖ అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం ఏరులైపారింది. మద్యం దుకాణాలు, బార్లు కికిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.37.27కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుక�
న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో అమ్మకాలు జోరుగా కొనసాగాయి.
ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తిమ్మాజిపేట టీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్లో ఈ సంవత్సరం ముగింపు నెల డిసెంబర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 153 మద్యం దుకాణాలు, 23 బార్లలో రూ.203 కోట్లు అమ్మకా
Liquor sales: మధ్యప్రదేశ్లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. సోమవారం, బుధవారం అధిక స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Onam | కేరళ (Kerala) రాష్ట్రానికి ఓనం (Onam) పండుగ కిక్కిచ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ
కావడంతో మలయాళీలు తెగ తాగేశారు. దీంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మద్యం
అమ్ముడుపోయింది (Liquor Sales).
ఓ వైపు మండిపోతున్న ఎండలు.. మరోవైపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వాటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ చేతబడుతున్నారు. నెల రోజులుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు జోరందుకొన్నాయి.
Liquor sales | కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.172 కోట్ల మేర మద్యం అమ్ముడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ము�