Lionel Messi | కోల్కతా (Kolkata) లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఆరు నెలల క్రితమే అత్యంత వైభవంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం.. బలమైన గాలులకు ప్రమాదకరంగా �
Lionel Messi: ఫిఫా వరల్డ్కప్ ఫుట్బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా జట్టును ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సి ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని జాతీ�
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి మరో రికార్డు దాసోహమైంది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్న మెస్సీ తాజాగా మరో ఘనత దక్కించుకున్నాడు.
ISL 2025-26 : ఫుట్బాల్ అభిమానులకు గుడ్న్యూస్. 'గోట్ ఇండియా టూర్ ఆఫ్ 2025'లో లియోనల్ మెస్సీ (Lionel Messi) రాకతో పులకించిపోయిన ఫ్యాన్స్ను అలరించేందుకు ఇండియన్ సూపర్ లీగ్(ISL) 2025-26 సీజన్ సిద్ధమవుతోంది.
Lionel Messi | అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) సోదరి మరియా సోల్ మెస్సి (María Sol Messi) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
Lionel Messi : 'గోట్ ఇండియా టూర్ 2025'తో కోట్లాదిమంది భారతీయులను ఉర్రూతలూగించిన లియోనల్ మెస్సీ(Lionel Messi) కోట్లాది రూపాయలు అర్జించాడు. తన బృందంతో కలిసి సుడిగాలిలా నాలుగు నగరాలను చుట్టేసిన మెస్సీ.. ఏకంగా రూ.89 కోట్లు కొల్లగొ
Renuka Thakur : మహిళల వన్డే ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న లో భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ (Renuka Thakur ) తాజాగా జీవితకాల క్షణాలను చవిచూసింది. 'గోట్ ఇండియా టూర్ 2025'(GOAT India Tour)లో భారత పర్యటనకు వచ్చిన ఫుట్బాల్ దిగ్గజం లియ�
Anant Ambani | తన గోట్ ఇండియా టూర్ (GOAT India Tour)లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi).. గుజరాత్లోని జామ్నగర్ను సందర్శించిన విషయం తెలిసిందే.
‘మెస్సీతో ఆడటం వల్ల సీఎం రేవంత్రెడ్డి సరదా తీరింది. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ముచ్చట తీరింది. మరి రాష్ర్టానికి ఒరిగిన ప్రయోజనం ఏమున్నది?’ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ�
ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్కతాలో పాల్గొన్న సాల్ట్లేక్ స్టేడియం ఘటన ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్కు షాకిచ్చింది. మెస్సీని చూడనీయలేదనే ఆగ్రహంతో సాల్�
అర్జెంటీనా దిగ్గజ ఫుల్బాలర్ మెస్సీ మూడు రోజుల భారత్ పర్యటన ఆఖరి రోజు ఢిల్లీలో జరిగిన ఒక ఉదంతం భారత్ పరువును అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేసింది. అరుజ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్ర�
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్లో నిధుల లూటీ కలకలం రేగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతిరెడ్డి భారీ ఎత్తున �
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి చెందిన లియోనిల్ మెస్సీ, మనం ఫుట్బాల్ అని పిలిచే సాకర్ క్రీడలో వర్తమాన కాలంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రగణ్యుడు.