Calf Resemblance To Lion | ఆవు ఈనిన దూడ సింహాన్ని పోలి ఉన్నది (Calf Resemblance To Lion). దాని ముఖం, శరీరం, కాళ్లు, తోక వంటివి సింహం పిల్ల మాదిరిగా ఉన్నాయి. మృగరాజు మాదిరి రూపురేఖలున్న ఆ దూడ పుట్టిన అర గంటకే చనిపోయింది. ఈ విషయం సమీప గ్రామాలకు
సింహం.. అత్యంత క్రూర మృగం. దీన్ని అడవికి రారాజుగా అభివర్ణిస్తారు. సింహం కంట పడ్డామో అంతే సంగతులు.. బతికి బట్టకట్టడం దాదాపుగా అసాధ్యం. అలాంటి క్రూర మృగాన్ని ఓ మహిళ ఏకంగా ఎత్తుకుని వెళ్లింది. షాకింగ్గా ఉంది �
Animals Power | సాధారణంగా జంతువులు పోట్లాడుకోవడం చూసే ఉంటాం. కానీ ఓ కుక్క, పులిపై దాడి చేసిన ఘటన చూసి ఉండకపోవచ్చు. పులిని చూడగానే మిగతా జంతువులు భయపడి పారిపోతాయి. దాని గాండ్రిపులకే వణుకు పుడుతోంది. అల�
Lion | మనుషులంటే జంతువులకు కూడా భయమే.. అందుకే సాధ్యమైనంతగా మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయి. ఇక తప్పదు అనుకున్నప్పుడే దాడి చేస్తాయి. ఇదే విషయాన్ిన తనకు దొరికిన ఒక వీడియో చూపిస్తూ చెప్పాడో ఫారెస్ట్ అధికారి.
Ghana | అది జూపార్క్. ఎన్క్లోజర్లో సింహం సేద తీరుతున్నది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఇంకేముంది.. రెప్పపాటులో అతనిపై దాడిచేసిన ఘటన ఘనాలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది.
అవసరమైతే సింహాలు కరుస్తాయి: అనుపమ్ ఖేర్ న్యూఢిల్లీ, జూలై 13: కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేయనున్న జాతీయ చిహ్నం విషయంలో రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జ�
'ఒరేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో..పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచె రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు..సరే చనివిచ్చిందకదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది..' ఇది య�
భానుడి తాపానికి మనుషులే కాదు.. పశుపక్షాదులు, జంతువులు కూడా ఠారెత్తుతున్నాయి. అందుకే బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల ఉపశమనం కోసం జూ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. �
హైదరాబాద్: ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు ఆటపట్టించింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్స్టాలో హల్చల్ చేస్తోంది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ పేజీలో పోస్ట�
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్..జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. నయనతార, ప్రి�
అమ్రేలీ, ఆగస్టు 22: గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు ఢీకొని సింహం చనిపోయింది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖడ్లాకా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయింది మగసింహం అని, వ�