కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాలు, అవగాహన ఉన్న వారికే ఉద్యోగ, కెరీర్ అవకాశాల్లో కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్ తాజా అధ్యయనం వెల్లడించింది.
ఉద్యోగ అన్వేషణలో ఉపయోగపడేలా లింక్డిన్ కొత్త ఏఐ టూల్స్ను తీసుకొచ్చింది. యూజర్లకు తోడ్పడేలా, ప్రక్రియను మరింత సులభతరం చేసేలా ఏఐ సాధనాల్ని ‘లింక్డిన్' రూపొందించింది.
Ola-Microsoft | భారత్లో క్యాబ్ సర్వీసులు అందించడంతోపాటు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేస్తున్న ఓలా గ్రూప్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ ‘అజ్యూర్’ నుంచి తప్పుకున్నది.
ఐటీ రంగంలో లేఆఫ్స్ (Layoffs) కలకలం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్కు చెందిన లింక్డిన్ తన ఇంజనీరింగ్, ప్రోడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ విభాగాలకు చెందిన 668 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
ఉత్పాదకతను పెంచుకోవడానికి ఆయా రంగాల్లోని వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త టెక్నాలజీలవైపు అడుగులేస్తున్న నేపథ్యంలో మెజారిటీ ఉద్యోగులూ కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై అమితాసక్తిని ప్రదర్శిస్త�
LinkedIn LayOffs | ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర ఇంకా కొనసాగుతోంది. ఈ లేఆఫ్సెగ మైక్రోసాఫ్ట్కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ (LinkedIn) కూ తగిలింది.
పనిచేయడానికి, వృత్తిలో ఎదిగేందుకు దేశంలో అత్యుత్తమ వర్క్ప్లేస్గా ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. ‘2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో టీసీఎస్ తర్వాతి స్థానాల్ల
లింక్డిన్ తన రిక్రూటింగ్ టీం నుంచి పలువురు ఉద్యోగులను తొలగించింది. పలు విభాగాల్లో 10,000 మందిని తొలగించాలన్న మైక్రోసాఫ్ట్ ప్రణాళికల్లో భాగంగానే లింక్డిన్లో లేఆఫ్స్ చోటుచేసుకున్నాయి.
Meta Job | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల �
ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా 46 వేల కోట్లు టీవీ హక్కులు స్టార్కు, డిజిటల్ రైట్స్ వయాకామ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పండుతున్నది. ప్రపంచంలోనే ఖరీదైన లీగ్గా వెలుగొందుతున్న ఐప�
న్యూఢిల్లీ: మనం ఓ జాబ్ కోసం అప్లై చేసినప్పుడు చివర్లో మీ రిప్లై కోసం వేచి చూస్తుంటామని చెబుతుంటాం. కానీ రోజులు, నెలలు గడుస్తున్నా ఆ రిప్లై.. ఎంతకీ రాకపోతే ఇక వదిలేస్తాం. అలాగే ఈ అమ్మాయి కూడా తాను అ�
ప్రస్తుతం అప్ఘనిస్థాన్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. అప్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకొని.. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో అప్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ
ఐటీ ప్రొఫెషనల్స్కు ఫుల్ డిమాండ్.. ఏప్రిల్తో పోలిస్తే మేలో మోస్తరు..|
ఏప్రిల్ తో పోలిస్తే మేలో దేశీయంగా ఉద్యోగాల నియామకాల్లో మోస్తరుగా పురోగతి...