చంద్రబాబు బడాయి లు ఇప్పటికీ ఆగడం లేదు. బాబు డాబుల డప్పు మోగుతూనే ఉన్నది. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధాని మోద�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు బీఆర్ఎస్ సర్కారు వరప్రదాయనిలా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరతీశాయి. మొదటి నుంచి పాలమూరు-రంగారెడ్
దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంది కాళేశ్వరంపై వేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిటీ నివేదిక. దున్న ఈనిందని కాంగ్రెస్ అంటే, దూడను కట్టేయమని కమిషన్ చెప్పింది.
నెట్టంపాడు ఎత్తిపోతల పథ కం కింద సాగునీరు అందక గట్టు మండల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే యాసంగి పైర్ల సాగు చివరిదాకా నీరందుతుందని భావించిన గట్టు మండల రైతాంగం తమ పొలాల్లో వరిపైర్లను ఎక్క�
వికారాబాద్ జిల్లా ప్రజల ఆశలు ఆడియాశలయ్యాయి. ఏడాదిలో జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరొస్తుందని సంతోషిస్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. కేవలం తాను ప్రాతినిథ్యం
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రధాన సాగునీటి వనరులు ఉన్నా.. రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేదు. కోట్లాది రూపాయలతో మండలంలోని అమీరాబాద్లో ఎత్తిపోతల పథకం, చినిగేపల్లి శివారులోని పెద్ద చెరువు నిర్మించి�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో పార్సన్, ఆప్కాన్స్ సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వా
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్రెడ్డిని నియమించిన విషయం విదితమే.
MLC Kavita | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించా�
పాలమూరు ప్రాజెక్టు వద్ద జలసంబురం నెలకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 మొదటి మోటరు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ను ఇరిగేషన్ అధికారులు తిరిగి రన్ చేశారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వద్ద సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Palamuru Rangareddy Lift | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్రన్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్టేక్ వెల్ వద్ద ఈ నెల 16న బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను