జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో పార్సన్, ఆప్కాన్స్ సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వా
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్రెడ్డిని నియమించిన విషయం విదితమే.
MLC Kavita | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించా�
పాలమూరు ప్రాజెక్టు వద్ద జలసంబురం నెలకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 మొదటి మోటరు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ను ఇరిగేషన్ అధికారులు తిరిగి రన్ చేశారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వద్ద సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Palamuru Rangareddy Lift | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్రన్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్టేక్ వెల్ వద్ద ఈ నెల 16న బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ జలవిజయ పతాకం ఎగురుతున్నదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుత
కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. శనివారం మరో కీలకఘట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం తొలిసారిగా ఏకకాలంలో 35పంపుల ద్వారా కాళేశ్వర జలాలను తరలించడం విశేషం. రామగుండం ఈఎన్�
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుకు పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో జరుగుతున్న అప�
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. వరద కాలువ ద్వారా రివర్స�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన ఇంజినీర్ల బృందం కొనియాడింది. అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం గొప్ప విషయమని ప్రశంసించింది.
ఒకప్పటి బీడు భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో ప్రాజెక్టులు మండుటెండల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి జీవో ఎంఎస్ 238 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చే సింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం లో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్