ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చరిత్రకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ముద్దాడనున్నాయి. వరద కాలువ ద్వారా రివర్స�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన ఇంజినీర్ల బృందం కొనియాడింది. అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం గొప్ప విషయమని ప్రశంసించింది.
ఒకప్పటి బీడు భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో ప్రాజెక్టులు మండుటెండల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి జీవో ఎంఎస్ 238 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చే సింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం లో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది. జిల్లాకు మరో ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. అచ్చంపేట లిఫ్టు ఇరిగేషన్ స్కీంకు ప్రభుత్వం రూ.1,534 కోట్ల నిధుల�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పర్యటించనున్నారు. వేలేరు మండలంలోని శోడషపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది.
రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో నిస్తేజంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పిస్తున్నది. అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ముందుకు ‘సాగు’తున్నది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పూర్తి డీపీఆర్ను అందజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మహబూబ్నగర్లోని చెరువులన్నీ నింపి, ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హన్వాడ మండలంలో సుడిగాలి
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.