Personal Finance | అత్యవసరం అనే పదానికి అర్థం.. అన్ ఎక్స్పెక్టెడ్, డేంజరస్ సిచువేషన్, రిక్వైరింగ్ ఇమిడియట్ యాక్షన్ అని! ఏదైనా ప్రమాదం జరగడం, కార్డియాక్ అరెస్ట్ అయి కుప్పకూలిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చ�
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్ ప్రీమి యం వసూళ్లు దశాబ్దం గరిష్ఠాన్ని తాకాయి. రూ.12,383.64 కోట్లుగా నమోదయ్యాయి.
కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునేందుకు ఉన్న 65 ఏండ్ల వయో పరిమితిని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) తొలగించింది. ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని �
ఆశయం లేని జీవితం.. అర్థవంతంగా ఉండదు. అలాగే ఆర్థిక లక్ష్యాల సాధనకు క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాల్సిందే. లేకపోతే గురితప్పి దారీతెన్నూలేని అగాథంలో పడిపోతాం. నిజానికి నేటి యువత ఆరంభంలోనే ఆకర్షణీయ జీతా
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం ముగిసిన మే నెలలో 11.26 శాతం క్షీణించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.14,056 క�
గౌడన్నల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం
దేశీయ జీవిత బీమా పరిశ్రమలో మెజారిటీ వాటా కలిగిన ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లో మాత్రం నేలచూపులు చూస్తున్నది. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యి ఏడాది పూ�
దేశీయ బీమా వ్యాపార రంగంలోకి మరిన్ని సంస్థలు రాబోతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత దాదాపు మరో 20 బీమా సంస్థల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా తెలిపా
దేశంలోని మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేస్తున్న ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నది.
Life Insurance | చాలామంది జీవిత బీమా అనగానే.. ‘ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?’ అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు.
రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకోసం ‘నేతన్న బీమా’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు వర్చువల్గా ఈ
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కోటి రూపాయల బీమా సొమ్మును దక్కించుకోవచ్చనే దురాశతో అనుచరుల సాయంతో భర్త (45)ను హత్య చేసిన భార్య ఉదంతం బయటపడింది.