Madhavan | ప్రస్తుతం దేశమంతటా కూడా వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు నదుల్లా మారాయి. సామాన్య ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఇక షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్లోని లేహ్ ప్రాంతానికి వెళ్లిన
Food Poisoning: విషపూరిత ఆహారం తిని 100 మంది బాలీవుడ్ సినీ కార్మికులు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆ ఫిల్మ్ యూనిట్ వర్కర్ల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. లేహ్లో ఆదివారం ఈ ఘటన జరిగింది.
Indigo Plane : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం తర్వాత వరుసగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఎయిరిండియా బోయింగ్ (AirIndia Boeing) డ్రీమ్ లైనర్ ఫ్లైట్లలోనే కాదు ఇండిగో విమానాల్లోనూ సమస్యలు తలెత్తుతున్న
Drones Banned: లడాక్ కేంద్ర పాలిత ప్రాంతంలో డ్రోన్లు, యూఏవీలపై నిషేధం విధించారు. డ్రోన్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, జాతి వ్యతిరేకులు వాటిని తప్పుగా వాడే ఛాన్సు ఉందని జిల్లా అధికారులు హెచ్చర
Fire accident | కేంద్రపాలిత ప్రాంతం లఢక్ (Ladakh) లోని ఓ ఆర్మీ క్యాంపు (Army Camp) లో అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. లేహ్ పట్టణం (Leh town) లోని డిగ్రీ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ISRO | భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్ను లద్దాఖ్ లేహ్లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్
Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఈ సంఘటన జరిగింది.
కుల్గామ్ (Kulgam) జిల్లాలోని అచతల్ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల జావేద్ అహ్మద్ వానీ (Javed Ahmad Wani) ఇండియన్ ఆర్మీలో (Indian Army) సైనికుడిగా లడఖ్లోని (Ladakh) లేహ్లో విధులు నిర్వహిస్తున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో (Ladakh) భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్ (Leh) జిల్లాలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Leh Snow: లేహ్లో రెండు రోజులుగా మంచు కురుస్తోంది. రోడ్లన్నీ మంచుతో నిండికుపోయాయి. దీంతో వందలాది మంది పర్యాటకులు చిక్కుకున్నారు. లడాఖ్ పోలీసులు ఆ పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
లేహ్: లడాఖ్లోని లేహ్లో ఇవాళ అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ ఆ పతాకాన్న