ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న మహాటీవీకి పార్టీ లీగల్ నోటీసులు పంపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపైన అడ్డగోలుగా దుష్ప్
మెయిన్హార్ట్ సంస్థకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోరని ఆ పార్టీ లీగల్ టీమ్ గురువారం స్పష్టం చేసింది. మెయిన్హార్ట్పై చేసిన ఆరోపణలకు క్రిశాంక్ కట్టుబడే �
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ తప్పుడు కథనాలను ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్టీవీ నెట్వర్క్, రవిప్రకాశ్పై బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది.
కొన్ని టీవీ, సోషల్ మీడియా చానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. తనను, తన కుటుంబాన్ని బద్నాం చేయాలన్న కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలు, కట్టుకథలను ప్రచారం చేస్
KTR | తమపై దుర్మార్గపూరితంగా ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపారు. గతంలోనూ పలు ఛానెల్స్కు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిస�
రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయంటూ 16 మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు.
Crop Loans | క్రాప్లోన్లు తీసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన చేయి పెట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాట.. రుణమాఫీ ఇగ చేస్తం.. అగ చేస్తం..అంటూ రైతులను ఆగమాగం చేసింది. ముహూర్తం పెట్టినం.. మార
ఆ పత్రిక కథనాలకు ఆధారం ఉండదు.. ఆరోపణలకు ప్రాతిపదిక కనిపించదు.. కేవలం తెలంగాణ సర్కారుపై బురదజల్లాలి.. అంతే. తప్పుడు కథనాలతో ఆ పత్రిక తానా అంటే.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలతో తందానా అంట
KTR | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధారంగా కుట్ర పూరితంగా ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు
తమిళ అగ్రహీరో ధనుష్ తమ కుమారుడని, చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చాడంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు గత నాలుగేళ్లుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి వారు కో
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై అయిదు కోట్ల నష్టపరిహారం దావాను వేసినట్లు ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. తన అల్లుడు సమీర్ ఖాన్ దానికి సంబంధించిన లీగల్ నోటీసులు ఇచ్చి�