జాతుల మధ్య వైరంతో గత ఐదు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం అదనంగా 400 మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించింది. సీ 130జే, ఏ 321 ఎయిర్క్రాఫ్ట్లలో వీరిని తరలించినట్టు
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హసన్, బాలీవు
Sukesh Chandrasekhar | ఉద్దేశపూర్వక, నిరాధార ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం కేసు (సివిల్, క్రిమినల్) వేయటంతోపాటు జరిగిన పరువు
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డికి ఇచ్చిన లీగల్ నోటీస్ను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
KTR | టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో తనపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మంగళవా�
Amitabh Bachchan | ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. కంపెనీకి చెందిన పాన్ మసాలా కంపెనీకి చెందిన యాడ్లో నటించగా.. దేశవ్యాప్తంగా అమితాబ్పై
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా న్యాయ పోరాటానికి దిగారు. తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై పరువు నష్టం దావాకు సిద్ధమయ్యారు. ఆప్ నేతలు అతిషి, సౌరభ్
బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస పరాజయాలతో పాటు వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. తాజా గా అక్షయ్కుమార్ నటించిన ‘రామ్ సేతు’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. పౌరాణిక, చారిత్రక ప్రాశ స్త్యం కలిగిన రామ్సేతు వంతె�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, డిసౌజాకు లీగల్ నోటీసు పంపారు. భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్కు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) శుక్రవారం లీగల్ నోటీసులు ఇచ్చింది. పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పరువునక�
ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల లీగల్ నోటీస్ | ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్కు ఉత్తరప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్ పోలీస్స్టేషన్కు వచ్చి వివరణ ఇ�
ఆస్ట్రాజెనెకా నోటీసులు | కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ తయారీదారు అదర్ పునావాలాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కి ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీసు జారీ చేసింది.