పరువు నష్టం కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్తోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టం దావా వేశారు.
రాడిసన్ బ్లూ హోటల్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయంటూ 16 మీడియా సంస్థలకు కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు.
‘రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దని, ఏర్పడే�
హృతిక్రోషన్, దీపిక పదుకొణె జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ఫైటర్' వసూళ్ల సునామీనే సృష్టిస్తోందని చెప్పాలి. ఇప్పటికే 300కోట్ల రూపాయల వసూళ్లను అధిగమించి దూసుకుపోతోందీ సినిమా. ఇదిలావుంటే..
Legal notice to Tamil Nadu Speaker | తమిళనాడు స్పీకర్ ఎం అప్పావుకు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష అన్నాడీఎంకే లీగల్ నోటీసు పంపింది. (Legal notice to Tamil Nadu Speaker) వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి క్షమాపణ చెప్పడంతోపాటు రూ.10 కోట్ల నష్ట
జాతుల మధ్య వైరంతో గత ఐదు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం అదనంగా 400 మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించింది. సీ 130జే, ఏ 321 ఎయిర్క్రాఫ్ట్లలో వీరిని తరలించినట్టు
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హసన్, బాలీవు