Mallikarjun Kharge | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ చీఫ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ను ఎన్నుకున్నట్లు తెలిసింది. శనివారం ‘ఇండియా’ బ్లాక్ నేతలు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర
Telangana Assembly Election | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) లీడ్లో కొనసాగుతున్నారు.
గోడకు వేసే రంగులు ఆరేండ్లలోపు చిన్నారుల మెదడును విషపూరితం చేస్తున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఇండియాలో లభించే 90 శాతం పెయింట్స్లో ఉన్న సీసం (లెడ్) ఇందుకు కారణమని తేల్చాయి. 51 పెయింట్స్పై నిర్వహించి�
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీకి 45,723 ఓట్లు
వస్తాయి కొన్ని విషాదపు పిట్టలు
వలస పక్షులుగా వచ్చి వాలుతాయి
మన గుండె కొమ్మలపై
గదుల్లో కొన్నాళ్ళుండి పిల్లలను తీస్తాయి
పాడతాయి కరుకుగా ఉండే పాటలు
మనలోని తడి ఇంకిపోయేదాకా
ముక్కులతో పొడుస్తూ తిరుగాడతా�
శంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరా
బలమైన సామాజిక విప్లవానికి దళితబంధు నాంది పలుకుతుందని, దళితులు లబ్ధిదారులు కాదని ఇక నుంచి వారు హక్కుదారులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్త�
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కార్గో సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లను రవాణా చేసినట్లు వెల్ల�
పొద్దున నిద్రలేచింది మొదలు పడుకొనేవరకు ఇంటర్నెట్ లేని మనిషి జీవితాన్ని ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ వాడని వాళ్లు కూడా ఉన్నారంటే నమ్మగలమా? దేశంలోని మగవాళ్లలో సగం మంది ఇంటర్నెట
Goa results | గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లీడ్లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
ఓట్ల ఆధిక్యం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్�