BT Group: బ్రిటీస్ టెలికాం సంస్థ 55 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నది. 2030 వరకు ఆ ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 42 శాతం సిబ్బందిని తగ్గించాలని బీటీ గ్రూపు తెలిపింది.
మూడేండ్లలో 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఈ పోటీ ప్రపంచంలో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగానే సంస్థలో సంస్కరణలు అమలు చేయాలని నిర్
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ కొనసాగుతోంది. డిజిటల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సిమిలర్వెబ్ ఏడు నెలల్లో రెండో దశ లేఆఫ్స్ ప్రకటించడం కలకలం రేపింది.
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస
లేఆఫ్స్ సీజన్ (Layoffs) ఇంకా ముగిసినట్టు కనిపించడం లేదు. వ్యయ నియంత్రణ చర్యల పేరుతో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి.
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరిన్ని ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్టు తెలిసింది. గత నవంబర్లో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ సంస్థ మరికొంత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Meta | మాంద్యం వేళ టెక్ సంస్థలన్నీ వేలల్లో ఉద్యోగులను తొలగిస్తుంటే.. మెటా మాజీ ఉద్యోగి తనకు ఆరు నెలలు పని లేకుండానే రూ.1.5 కోట్ల వేతనం ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Bad News for Techies | ఆర్థికమాంద్యం ముప్పుతో గ్లోబల్ కార్పొరేట్లు భారీగా ఉద్యోగుల లేఆఫ్స్ అమలు చేశాయి. ఇండియా ఐటీ దిగ్గజాలు మరో రూపంలో పొదుపు చర్యలు చేపట్టనున్నాయని సమాచారం. మిడిల్, సీనియర్ ఎగ్జిక్యూటి