టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్లను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో 3 శాతం మందిని, అంటే దాదాపు 6 వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద తొలగింపు ప్రక్రియ.
గత రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మరింత మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్న తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు.
టెక్ దిగ్గజ సంస్థ సిస్కో ఈ ఏడాది రెండో విడత లేఆఫ్లు ప్రకటించింది. సిబ్బందిలోని 7 శాతం అనగా, 5,600 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కంపెనీ 4 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది.
ప్రపంచవ్యాప్తంగా గత రెండేండ్లుగా ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పలు సంస్థలు తమ సిబ్బందిని తొలగిస్తూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ పరిశ్రమ ఇంకా కోలుకో
Ford Layoff | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ (Ford) తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించింది
Cognizant : కాగ్నిజెంట్ కంపెనీ 3500 మంది ఉద్యోగులను తీసివేయనున్నది. తాజాగా ఆ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఆపరేషన్స్ శాఖపై వత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
H1- B Visa | టెక్ దిగ్గజాల భారీ ఉద్వాసనల్లో కొలువు పోయిన హెచ్1 బీ వీసాదారులు 60 రోజుల్లో స్వదేశానికి వెళ్లనక్కర్లేదని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ యూాాాఆర్ ఎం జాడూ తెలిపారు. వారు తమ ఇమ్మిగ్రెంట్ అప్లికేషన్లో అడ్
ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలో 10వేల మంది పనిచేస్తున్నారు. అందులో 15 శాతం అంటే 1,500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
Layoff in Pepsi Co | ప్రస్తుతం దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్తో మొదలైన ఈ ట్రెండ్ మిగతా కంపెనీలకు పాకుతున్నది. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నత తర్వాత లే �