కువైట్లో పనిచేస్తున్న దాదాపు 12,000 మంది భారత ఇంజినీర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని అయోమయంలో ఉన్నారు. భారత ఇంజినీర్లు తమ డిగ్రీకి సంబంధించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్న
టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఇది టెక్ సంస్థలకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలోనూ ఉద్యోగాలు ఊడుతున్నాయి.
టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా పనితీరు బాగా లేదనే కారణం చూపుతూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై (తన శ్రామిక శక్తిలో 6 శాతం) వేటు వేసే యోచనలో ఉన�
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్లు ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లోని పలు స్టార్టప్ కంపెనీలు గత కొన్ని నెలలుగా వందలాది మంది ఉద్యోగులు, కార్మికులను తొలగ