ACB | ఓ కేసు విషయంలో ఓ ఎస్ఐ న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన న్యాయవాది ఏవీ కృష్ణప్రసాద్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఖండించారు.
Hathras stampede | ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో కుట్ర జరిగిందని భోలే బాబా తరుపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. సుమారు 15 మంది వ్యక్తులు విషం చల్లి తొక్కిసలాటను ప్రేరేపించి పారిపోయారని ఆరోప�
Woman Shot | బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్తున్న మహిళ వెనుక నుంచి చాలా దగ్గరగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఆమెపై హత్యాయత్నానిక�
కర్నాటక హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బధిరురాలైన సారా సన్నీ అనే న్యాయవాది సంజ్ఞల (సైన్ లాంగ్వేజ్) ద్వారా తన వాదనలు వినిపించింది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సాయంతో సారా తన వాద
CJI Justice DY Chandrachud | సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసిన ఓ పిటిషన్పై ఓ న్యాయవాది ముందస్తు విచారణ కోసం పట్టుబట్టగా.. ఆయన అసహనం వ్య�
Atiq Ahmed | బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని
హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బం
CJI DY Chandrachud | సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని న్యాయవాదుల బ్లాక్ కోసం వినియోగించాలని న్యాయవాదుల సంఘం చాలా కాలంగా కోరుతోంది. దీని కోసం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరుపాలని
ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది అనుచితంగా ప్రవర్తించి న్యాయమూర్తికి నోటీస్ ఇవ్వడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యాటక శాఖకు చెందిన కేసులో విచారణ సందర్భంగా జస్టిస్ మాధవీదేవి ఎదుట విచారణ సమ
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దుర్వినియోగం చేయడంపైనా ఢిల్లీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని మండిపడింది.
నిప్పులేని చోట మంటపెడుతుంది మాట. ఆ మాటల మంటలకు ఆజ్యం పోస్తుంది పెద్దల జోక్యం. ‘ఈగో’ సంసారంలో సుడిగుండాలు సృష్టిస్తుంది. అదే పిల్లల భవితకు పెద్ద గండం. కొట్లాడుకుని కోర్టు మెట్లెక్కే భార్యాభర్తలు ఒక్క మెట�