దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 15 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు ఇది ఆమడ దూరంలో ఉన్నది.
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
లైంగిక కార్యకలాపాలకు పోక్సో చట్టం నిర్దేశిస్తున్న అంగీకార వయసును తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న ఈ అంగీకార వయసును 16 ఏండ్లకు తగ్గిచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్ర�
Law Commission | ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లా కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు 2024లో సాధ్యం కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణలు చేయకుండా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని త�
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరుల అభిప్రాయాలు తెలిపే గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ వెబ్సైట్కు సమర్పించవచ్చని పేర్కొంది.
చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ బహుళ సాంస్కృతిక నిర్మాణానికి పెనుముప్పుగా పరిణమిస్తుం�
జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐదేండ్ల క్రితం యూసీసీని వ్యతిరేకిస్తూ తన నివేదికను వెలువరించింది. ఈ విధానం మన దేశానికి నప్పదని తేల్�
దేశ ద్రోహ చట్టాన్ని కొనసాగించవచ్చునంటూ రిటైర్డ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు తాజాగా నివేదిక సమర్పించింది. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసేందుకు వలసవాద కాలం నాట�
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగ�
జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక విషయాలు వెల్లడించింది. లోక్సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించిందని, ఆ నివే�