యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. పట్టణానికి చెందిన 17వార్డు మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం ఆధ్వర్యంలో ఐబీపీ గ్యాస్ గోదాం మైదానంలో బ
KARIMNAGAR | కార్పొరేషన్, ఏప్రిల్ 3 : కరీంనగర్లోని 45వ డివిజన్లో సుడా నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను సుడా చైర్మన్ కే నరేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
Atishi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, సీఎం అతిషి తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ఆది�
Prashant Kishor | బీహార్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన
ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ పార్టీని ప్రారంభించారు. బుధవారం పాట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీని ఆవి�
Hamas Big Missile Attack | పాలస్తీనాలోని గాజాపై పట్టున్న హమాస్ మరోసారి ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్పై పెద్ద క్షిపణులతో ఆదివారం దాడి చేసింది. హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఈ విషయా�
AAP Ka RamRajya | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది. రాముడి ఆదర్శాలను సాకారం చేసేం
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుం�
Udhayanidhi Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు (ముట్టై) అన్న తమిళ
NEET | దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్నది. ఇందులో భాగంగా అధిక�
G20 Summit | భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్కు గాను నాలుగు మాడ్యూల్స్కు పరిశ్రమకు
ముంబై: మహారాష్ట్రలోని పూణెలో నిర్మాణం పూర్తయిన పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గార్వేర్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు
Bala Rakshak | ల్లలకు ఆపద వస్తే ఆదుకునేందుకు ఉపయోగించే 1098 నంబర్ బాగా ప్రచారం అయ్యేలా.. ఒకేసారి 33 బాల రక్షక్ వాహనాలను ప్రారంభించినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి తెలిపారు.
న్యూఢిల్లీ: సంప్రదాయ పోలీస్ విధుల్లో మహిళా సిబ్బందిని భాగం చేసేందుకు ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం ‘ప్రశక్తి’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ శుక్రవారం దీన�