Hamas Big Missile Attack | పాలస్తీనాలోని గాజాపై పట్టున్న హమాస్ మరోసారి ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్పై పెద్ద క్షిపణులతో ఆదివారం దాడి చేసింది. హమాస్ సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఈ విషయా�
AAP Ka RamRajya | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది. రాముడి ఆదర్శాలను సాకారం చేసేం
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుం�
Udhayanidhi Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు (ముట్టై) అన్న తమిళ
NEET | దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్నది. ఇందులో భాగంగా అధిక�
G20 Summit | భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఐఐటీ మద్రాస్ ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో తొమ్మిది మాడ్యూల్స్కు గాను నాలుగు మాడ్యూల్స్కు పరిశ్రమకు
ముంబై: మహారాష్ట్రలోని పూణెలో నిర్మాణం పూర్తయిన పూణె మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గార్వేర్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు
Bala Rakshak | ల్లలకు ఆపద వస్తే ఆదుకునేందుకు ఉపయోగించే 1098 నంబర్ బాగా ప్రచారం అయ్యేలా.. ఒకేసారి 33 బాల రక్షక్ వాహనాలను ప్రారంభించినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి తెలిపారు.
న్యూఢిల్లీ: సంప్రదాయ పోలీస్ విధుల్లో మహిళా సిబ్బందిని భాగం చేసేందుకు ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీస్ విభాగం ‘ప్రశక్తి’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ శుక్రవారం దీన�
కలెక్టర్ శశాంక | ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కోసం మహబూబాబాద్ పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ వద్ద ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కోసం స్టడీ టూర్ బస్సులను జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టూరిజం
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డ్రోన్ రెస్పాన్స్, అవుట్రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (ఐ- డ్రోన్) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం పొందే పేదలకు ఉచిత ఆహార కార్యక్రమాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించిన ఈ �